ప్రపంచ వ్యాప్తంగా గత కొంత కాలంగా వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భారీ భూకంపం వల్ల కోట్ల ఆస్తి నష్టంతో పాటు 50 వేల మంది మరణించారు. ఇప్పటికీ అక్కడ పలుమార్లు భూకంపం వస్తూనే ఉందని అధికారులు అంటున్నారు.