భారతీయులు ఎంతో పవిత్రంగా దర్శించుకునే ఆలయాల్లో ఒకటి కేదార్నాథ్ మందిర్. పరమశివుడు కొలువై ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి భక్తులు ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వస్తుంది. అయినా కూడా శివుడి దర్శనం కోసం ప్రతి సంవత్సరం వెళ్తుంటారు.