ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రజలకు ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇస్తుంటారు. అవి సాధ్యమవుతాయా లేదా అన్న విషయం పట్టించుకోరు. ఆ తరువాత ఎన్నికల్లో విజయం సాధించాక ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చటంలో ఆలస్యం చేస్తారు. దీంతో ప్రతిపక్షంనుచి ఇటు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతది.