తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హుటాహుటిన గబ్బిబౌలిలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె వెంట భర్త కేసీఆర్, కుమార్తె కవిత, కుటుంబ సభ్యులున్నారు.