బాలీవుడ్ నుండి మాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నెల రోజుల్లోనే అనేక మంది ప్రముఖులు కన్నుమూశారు. నటుడు శరత్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్, ఆర్ఆర్ఆర్ విలన్ పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్ సన్ ఇటీవలే తుది శ్వాస విడిచారు. లో నటుడు కన్నడ నటుడు నితిన్ గోపీ, బాలీవుడ్లో ఆదిత్య సింగ్ రాజ్ పుత్, సీరియల్ నటి వైష్ణవి ఉపాధ్యాయ మరణించారు.