ఐపీఎల్ 2023 లో భాగంగా ధోని, జడేజా మధ్య విభేదాలు ఉన్నాయనే చర్చ నడిచింది. అప్పట్లో ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో వీరి మధ్య గొడవలు నిజమే అనుకున్నారు ఆడియన్స్. తాజాగా వీరిద్దరి మధ్య గొడవలకి చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాధ్ ఒక క్లారిటీ ఇచ్చేసాడు.