ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, సినీ నటి రోజా ఏం చేసినా సంచలనం కావాల్సిందే. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందినా ఆమె.. రీసెంట్ గా మరో పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆమె వినువీధుల్లో తిరిగాడిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఆ ముక్కంటి కటాక్షం కోసం భక్తులు పరితమపిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన ఆ భోళా శంకరుడిని దర్శనభాగ్యం కోసం ఉవిళ్లూరుతున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఆ పరమశివుడిని ఆరాధిస్తున్నారు.
ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాశీ లేదా బనారస్ గంగా ఒడ్డున ఉన్న ఒక నగరం, రాష్ట్ర రాజధాని లక్నోకు 320 కిలోమీటర్లు (200 మైళ్ళు) ఆగ్నేయంలో మరియు 121 కిలోమీటర్లు (75 mi) అలహాబాద్కు తూర్పు. భారతదేశంలో ఒక ప్రధాన శైవ మత కేంద్రంగా ఉంది, ఇది హిందూ మతంలోని ఏడు పవిత్ర నగరాలలో (సప్త పురి) ఒకటి . ఇక్కడ ఆలయాలు నిర్మాణపరంగా అందంగా ఉంటాయి. కొన్ని ఆసక్తికరమైన చరిత్రను కలిగి ఉన్నాయి. […]