ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకొని ఎదుటివారిపై దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా మందు బాబులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు.. తాగిన మత్తులో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతున్నారు. ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. చపాతీ కోసం నిండు ప్రాణాన్ని బలికొన్నడాడు ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలో కారోల్ బాఘ్లో మున్నా అనే ఓ రిక్ష్మా కార్మికుడు తన స్నేహితుడితో కలిసి చపాతీ తింటున్నాడు. అదే […]