కరోనా సెకండ్ వేవ్ భారత్ని భయపెడుతోంది. ఫస్ట్ వేవ్లో పాజిటివ్ కేసులు వచ్చినా.. మరణాల రేటు చాలా తక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు, ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ సెకండ్ వేవ్లో పాజిటివ్ కేసులతో పాటు, మరణాలు రేటు కూడా అధికంగా ఉంది. అలాగే ఆక్సిజన్ సమస్య కూడా ప్రజలను, ప్రభుత్వాలను కలవరపెడుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ సాధ్యమైనంతగా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. కరోనాని లైట్ తీసుకుంటే.. చాలా తీవ్ర పరిణామాలు ఫేస్ […]