దేశంలో కరోనా సమయంలో లాక్ డౌన్ విధించడంతో అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు జనారణ్యంలోకి రావడం.. వాటిని చూసి జనాలు పరుగులు తీయడం చూస్తున్నాం. కొన్ని కృర జంతువుల వల్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అడవులకు ఆనుకొని ఉంటున్న గ్రామాల్లో చిరుతలు, ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు.. హల్ చల్ చేస్తున్నాయి. చిరుత, ఎలుగు లాంటి కృర మృగాలు సాదు జంతువులపై దాడులు చేయడమే కాదు.. ఒక్కోసారి మనుషులపై కూడా దాడి చేసి చంపేసిన […]