ఎక్కడినుంచో వచ్చిన కాకినాడ పండు తమపై అరాచకాలకు పాల్పడుతోందని వారు అన్నారు. కాకినాడ పండు తమను ఎంతో ఇబ్బంది పెడుతోందని పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.