మన దేశంలో భక్తికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. ఏడాది పొడవునా పండగలు, పర్వదినాలు జరుగుతూనే ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో వేర్వేరు దేవుళ్ల దీక్ష తీసుకునేవారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే ఆలయాల్లో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి. సైన్స్ వాటిని అంగీకరించకపోయినా.. సామాన్యులు మాత్రం దైవ లీలగానే భావిస్తారు. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా ఏపీలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి […]