ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ అక్కడి రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మరోసారి అధికారాన్నిచేపట్టాలన్న ఉత్సాహంతో వైసీపీ ఉండగా.. తిరిగి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది టీడీపీ.