పరిస్థితులు మనుషులును ఎంతకైన తెగించేలా చేస్తున్నాయి. సమాజంలో తల్లిదండ్రులు కన్న పిల్లలపై కర్కషంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామం చెంచుగూడెంలో బయ్యన్న అనే వ్యక్తి మద్యానికి బానిసై ప్రతీ రోజు తాగుతూ తాగుబోతుగా తయారయ్యాడు. ఇక మద్యానికి డబ్బుల్లేక మధ్యవర్తుల సాయంతో నెలన్నర వయసున్న కొడుకును అమ్మేశాడు. ఇదిలా ఉండగా తాజాగా సంగారెడ్డి జిల్లాలో మరో ఘాతుకం వెలుగు చూసింది. తన కన్న పిల్లలను కుటుంబ కలహాలతో గొంతు నులుమి […]