ఇటీవల కాలంలో సినీతారల వారసులే కాదు.. పొలిటికల్ లీడర్ల వారసులు సైతం చిత్రపరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటిదాకా వారసులుగా వచ్చి సక్సెస్ అయిన వాళ్ళను చాలామందిని చూశాం. ఇప్పుడిదే వరుసలో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తనయుడు, సీఎం కెసిఆర్ మనవడు హిమాన్షు చేరిపోయాడు.