అయితే ఈ సినిమాలో రాధికా ఆప్టే, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించి సూపర్ హిట్ అందుకున్నారు.