ప్రముఖ తెలుగు కవి, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు తెలుగు భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. తెలుగు భాష అంటే తెలంగాణ భాష అనిపించుకుంటున్నామని అన్నారు. విజయవాడలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఆయన