తెలంగాణ కాషాయ పార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నేతల ఆస్తులు రిలయన్స్ సంస్థ వేలం వేయనుంది. వారికున్న పలుకుబడితో బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న ఈ ఇద్దరూ నేతలు తిరిగి చల్లించకపోగా.. నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో బ్యాంకు అధికారులకు మరోదారి లేకపోవడంతో ఆస్తులను వేలం వేసి.. వచ్చినదానితో సరిపెట్టుకోనున్నారు.