భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ తన భార్య నీతా అంబానీ కోరిక మేరకు ఓ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించి.. కానుకగా అందించాడు. ఈ భవనం ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రాజకీయ, క్రీడ, సినీ, పారిశ్రామికవేత్తలెందరో తరలివచ్చారు.