ఇటీవల వరుసగా రాజకీయ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సాయన్న కన్నుమూశారు. పదవిలో ఉండగానే ప్రాణాలు విడిచారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే తుది శ్వాస విడిచారు.
స్వతంత్ర భారతదేశంలో అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఇక సామాన్యులకే ఈ అధికారం ఉంటే.., ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానిని కనీసం ప్రశ్నించే రైట్ ఉండదా? కచ్చితంగా ఉంటుంది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఇలాగే కేంద్ర ప్రభుత్వ తీరుపై తన నిరసనని ట్విట్టర్ వేదికగా తెలియ చేశారు. “గౌరవనీయ ప్రధాన మంత్రి మోదీ ఈ రోజు నాకు ఫోన్ చేశారు. ఆయన మనసులో ఉన్నది మాత్రమే నాతో మాట్లాడారు. చేయాల్సిన పని గురించి మాట్లాడినా, […]