తిరుపతి- తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం సరికొత్త ప్రడక్ట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. నమామి గోవింద బ్రాండ్ పేరుతో పది రోజుల్లో పంచగవ్య ఉత్పత్తులను భక్తులకు అందుబాటులో తీసుకొస్తున్నట్లు టీటీడీ ఈఓ కేఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. తిరుపతిలోని డీపీడబ్ల్యూ స్టోర్ లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు పంచగవ్యాలతో పలు […]
తిరుమల- ప్రపంచ ప్రఖ్యాత శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయం పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతి రోజు వచ్చే భక్తుల సౌకర్యం కోసం సరికొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది టీటీడి. అందులో ప్రధానంగా భక్తుల కోసం సంప్రదాయ భోజనాన్ని అందుబాటులోకి తెస్తోంది. అన్న ప్రసాద కేంద్రంలో ఈ సంప్రదాయ భోజనాన్ని వడ్డిస్తారు. ఐతే ఇందు కోసం నామమాత్రపు రుసుమును వసూలు చేస్తారు. పూర్తిగా తిరుమల పరిసరాల్లో ఆర్గానిక్ పద్దతిలో […]