ప్రస్తుతం టీమిండియా.. మంచి జోష్ లో ఉంది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ ను 2-1తో చేజిక్కించుకుంది భారత్. ఇక మంగళవారం నుంచి ప్రారంభం అయ్యే వన్డే సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలని ఊవ్విళ్లూరుతోంది. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లు అందరు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. పైగా వన్డే సిరీస్ కు విరాట్, రోహిత్, రాహుల్ లాంటి సీనియర్లు కూడా యాడ్ అయ్యారు. దీంతో టీమిండియా ఇంకా పటిష్టంగా మారింది. ఈ క్రమంలోనే టీమిండియా […]