ఎంఎల్ఎ రాజయ్య జానకీపురం సర్పంచ్ నవ్యకు మధ్య వివాదం అనూహ్య మలుపులు తిరుగుతోంది. తనపై ఆరోపణలు చేసిన నవ్యపై ఎంఎల్ఎ రాజయ్య పరోక్షంగా సవాల్ విసిరారు. పరువు నష్టం దావా వేస్తానంటూ ఛాలెంజ్ చేశారు.