పంజాబ్లో దారుణం నెలకొంది. తన ఇరవై ఏళ్ల కూతురిని ఓ తండ్రి హత్య చేశాడు. దీంతో ఆగకుండా ఆమె మృతదేహాన్ని టూవీలర్కి కట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఆ డెడ్బాడీని రైల్వే ట్రాక్ మీద పడేశాడు. ఈ ఘటన అమృత్సర్ జిల్లాలో గురువారం జరిగింది.