ఎంఎల్ఎ తాటికొండ రాజయ్యకు జానకీ పురం సర్పంచ్ నవ్యకు మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. గతంలో రాజయ్య తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నవ్యకు ఫోన్ లో వేధింపులు మొదలయ్యాయి.