గత కొంత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయాలు బాగా హీటెక్కిపోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వర్సెస్ బీజేపీకి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిచిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయనకు సంబంధించి జమునా హేచరిస్ అసైన్డ్ భూములను కబ్జా చేసిన సంగతిపై వార్తలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. జమునా హేచరీస్ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు షాక్ తగిలింది. జమునా హేచరిస్ […]