ఓం రౌనత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆదిపురుష్’ మూవీ జూన్ 16న రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ప్రధాన పాత్రల డిజైన్ విషయంలో దర్శకుడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.