ఇటీవల వరుసగా రాజకీయ ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సాయన్న కన్నుమూశారు. పదవిలో ఉండగానే ప్రాణాలు విడిచారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే తుది శ్వాస విడిచారు.