ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 నుండి వర్క్షాప్ నిర్వహించనుంది. దీనిద్వారా 11 రకాల సర్వీసులు అందించనున్నారు. జులై 1 నుండి జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల దగ్గర స్పెషల్ క్యాంపులు నిర్వహించనున్నారు.