Modi: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆయన స్వచ్ఛ స్ఫూర్తిని చాటుకున్నారు. ఓ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ చేరుకున్న మోదీ.. రోడ్డుపై కనిపించిన చెత్తను స్వయంగా తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఐటీపీఓ టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చెత్తను తొలగించి, పరిశుభ్రతను నెలకొల్పాలనే అంశాన్ని చాటి చెప్పారంటూ కేంద్రమంత్రి తెలిపారు. ఇక ఢిల్లీలో నిర్మితమైన ఐటీపీవో టన్నెల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న […]