ఇంటర్నేషనల్ డెస్క్- అఫ్ఘనిస్తాన్ లో దారుణం చోటుచేసుకుంది. రాజధాని కాబూల్ విమానాశ్రయం దగ్గర ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మొత్తం 72 మంది చనిపోగా, 140 మంది గాయపడ్డారు. దీంతో కాబూల్ లో భయానకర పరిస్థితులు నెలకొన్నాయి. కాబూల్ ఎయిర్ పోర్ట్ పరిసరాలన్నీ రక్తం సిక్తం అయ్యాయి. ఎక్కడ చూసినా మృతదేహాలు, క్షతగాత్రులే కనిపించారు. అఫ్ఘన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం, దాని పరిసర ప్రాంతాల్లో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు […]