అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. కరోనా వల్ల ఈ ఏడాది పరీక్షలను రద్దు చేసిన ఇంటర్ బోర్డ్, పదవ తరగతి మార్కులకు 30 శాతం, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి 70 శాతం వెయిటేజీతో సెకండ్ ఇయర్ మార్కులను కేటాయించింది. సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు మొత్తానికి సరాసరి గ్రేడ్ పాయింట్లు కేటాయించారు. ఈనెల 31 లోపు ఇంటర్ ఫలితాను […]