ఇటీవల మనిషి ఏ క్షణంలో ఎలా చనిపోతాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక రోడ్డు ప్రమాదాల్లో మరణాలు షరా మామూలే అయ్యాయి.