వెస్టిండీస్ పర్యటనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత జట్టు.. తమ నిర్ణయాలతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంది.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మంగళవారం జరుగనున్న మూడో మ్యాచ్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగడం అనుమానంగా కనిపిస్తోంది!