తాజాగా ఇండోర్ వేదికగా ఇండియా-ఆసిస్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో రెండు రోజులు ఆట ముగిసే సరికి 30 వికెట్లు నేల కూలయి. దాంతో ఈ పిచ్ పై విమర్శలు గుప్పించాడు ఆసిస్ దిగ్గజ బ్యాటర్. ఇలాంటి పిచ్ ల వల్లే టెస్ట్ క్రికెట్ మరణిస్తుందని పేర్కొన్నాడు.