భారత దేశంలో కొంతకాలంగా క్రిమినల్ యాక్టివిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. మహిళలపై లైంగి వేధింపులు, అత్యాచారాలు, హత్యలు కొనసాగుతున్నాయి. దోపిడీలు, దొమ్మీల గురించి చెప్పనక్కరలేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా క్రిమినల్స్ లో మార్పు రావడం లేదు.