ఆనాడు వైఎస్ఆర్ చేసిన పాదయాత్రలో వర్గాల బేధం, ప్రాంతాల బేధం, పార్టీల బేధం చూపించకుండా ప్రజల సమస్యలపైనే సాగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో షర్మిల పాదయాత్ర చేశారు. అధిక పాదయాత్ర చేసిన మొదటి మహిళగా షర్మిల రికార్డ్ సృష్టించారు.