దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్లో టీమిండియా అదరగొడుతుంది. గురువారం బంగ్లాదేశ్తో జరిగిన రెండో సెమీఫైనల్లో 103 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ విజయంలో గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ 90 పరుగులతో రాణించాడు. టీమిండియా ఇన్నింగ్స్లో రషీద్ చేసిన 90 పరుగుల కీలకంగా మారాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లా.. భారత్ను మొదట బ్యాటింగ్ ఆహ్వానించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 243 పరుగుల చేసింది. 244 […]