సాధారణంగా మ్యాచ్ అంటే అందులో ఫోర్లు, సిక్సులు హైలెట్ గా నిలుస్తాయి. కానీ నిన్న ఎమర్జింగ్ ఆసియా కప్ లో మాత్రం భారత్, బంగ్లా ఆటగాళ్లు ఆటలో కాకుండా మాటల్లో తమ దూకుడు చూపించారు.