ఇటీవల మంచిర్యాలలో మహేష్ అనే యువకుడి ప్రియురాలి కుటుంబ సభ్యులు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తాజాగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.