లార్డ్స్ వేదికగా భారత్ ఖాతా తెరిచింది. రెండో టెస్టులో అద్భుత విజయంతో జయకేతనం ఎగురవేసింది. డ్రాగా ముగిస్తే చాలు అని కోరుకున్న అభిమానులకు 151 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందించింది టీమిండియా. ఐదు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో పూర్తి ఆధిపత్యం సాధించింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 250 బంతుల్లో 129 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. నాటింగ్హామ్లో మొదటి టెస్టు వర్షం కారణంగా అంతంతమాత్రంగానే జరిగి […]