న్యూ ఢిల్లీ- భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు కూనూర్ సమీపంలో సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో అసువులు బాసిన బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మందికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో మోదీ అమరజవాన్ల భౌతికకాయాల వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి […]