విహార, తీర్థ యాత్రలు, పండుగలు, అన్నీ ముఖ్యమైనవే అయినప్పటికీ ప్రజలు మరికొద్ది నెలలు సంయమనం పాటించాలని ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) సూచించింది. ఓవైపు అందరికీ వ్యాక్సిన్ అందనే లేదని అయినా సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజలకు అనుతివ్వడమంటే థర్డ్ వేవ్కు కారణమయ్యే ‘‘సూపర్ స్ర్పెడర్ల’’ను అందించినట్లేనని హెచ్చరించింది. ఆర్ధిక , వాణిజ్య ఒత్తిళ్లతో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తుండడం సామాజిక దూరం, శానిటైజేషన్, వ్యాక్సినేషన్ ను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం తదితర పరిణమాలు థర్డ్ వేవ్ […]