న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదలడం లేదు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తరువాత కాస్త ఊపిరి పీల్చుకుంటున్న మానవాళిని మళ్లీ ధర్డ్ వేవ్ ముంచెత్తుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా వైరస్ జంతువులను వదిలిపెట్టడం లేదు. తాజాగా చెన్నైలోని ఓ జూలో రెండు సింహాలు కరోనా సోకి మృత్యువాతపడ్డాయి. ఈ నేపథ్యంలో జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు హరియాణాలోని […]