గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తీవ్ర రూపంలో విజృంభిస్తుంది. సెకండ్ వేవ్ తర్వాత కేసులు సంఖ్య తగ్గాయి అనుకుంటున్న సమయంలో మళ్లీ కరోనా కోరాలు చాస్తుంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ నేతలు కరోనా భారిన పడుతున్నారు.. మరికొంత మంది కన్నుమూస్తున్నారు. బాలీవుడ్ సినీ గీత రచయిత ఇబ్రహీం ఆష్క్ (70) కరోనా మహమ్మారి సోకడంతో మరణించారు. ‘కహో నా ప్యార్ హై’, ‘కోయి మిల్ గయా’ ఫేమ్ గీత రచయిత ముంబైలోని మెడిటెక్ మల్టీస్పెషాలిటీ […]