భారత ప్రధాని మోదీ జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పథకం ఇన్స్పిరేషన్తో హైడ్రోజన్ ప్యూయల్ బస్సును రూపొందించారు. దీంతో పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా నిర్వహణ కూడా సులువుగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం.