హైదరాబాద్- సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంత మొత్తుకున్నా జనం ఇంకా మోసపోతూనే ఉన్నారు. ఈజీ మని ప్రకటనల నమ్మవద్దని, అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరించినా లాభం లేకుండా పోతోంది. ఆన్ లైన్ మోసాలు మితిమీరిపోవడంతో చాలా మంది వారి చేతిలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చదువుకున్న వాళ్లు కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి […]