మృత్యువు మనిషికి ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు.. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ చెప్పడం కష్టం అంటారు. అప్పటి వరకు మన మద్యనే ఉన్నవారు అకస్మాత్తుగా కంటికి కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోతుంటాయి.