జబ్బు పోయినా తర్వాత వచ్చే సమస్యలు మనిషిని మరింత కృంగదీస్తాయి. మనిషిని మందులు బలహీనం చేస్తాయి. ఆడుతూ పాడుతూ తిరిగే వ్యక్తి కొన్నాళ్ళు ఆస్పత్రిలో కొవిడ్ కారణంగా పడిఉంటే , చుట్టూ ఎంతో మంది చనిపోతూ ఉండటం కూడా మనసుని శక్తి హీనం చేస్తాయి. దీనివల్ల మరిన్ని జబ్బులు శరీరంలో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ను కోవిడ్ అనంతర సమస్యలు బలితీసుకున్నాయి. అమెరికాలో స్థిరపడ్డ యువతి పెళ్లి కోసం భారత్ చేరుకుంది. ఈ క్రమంలో […]