టోక్యో ఒలంపిక్స్లో మహిళల హాకీ టీమ్ తీవ్రంగా శ్రమంచి కాంస్య పతకం వరకు వెళ్లి చివరకు ఓటమి పాలైంది. ఈ టీమ్ ఓడిపోయిన భారతీయుల మనసులు మాత్రం గెలుచుకున్నారు. చివరికి కాంస్య పతకం వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మన మహిళల హాకీ టీమ్ కొద్ది స్కోర్తో పోరాడి ఓడారు. దీంతో ఈ హాకీ టీమ్లో గోల్ కీపర్గా ఉత్తమ ప్రతిభ కనబరిచింది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంకు చెందిన రజనీ అనే క్రీడాకారిణి. ఇటీవల జరిగిన […]